DHFLలో రూ.12,705 కోట్ల మోసాలు గుర్తించిన ఆడిటింగ్ సంస్థ

DHFL ప్రమోటర్లు 2016-2019 మధ్య రూ.12,705.53 కోట్ల మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌కు పాల్పడినట్లు ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థోర్న్‌టన్ తనిఖీలో బయటపడ్డాయి. మురికివాడల్లో 2 గృహ నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో వీరు ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. DHFL(దీవాన్ హౌసింగ్ ఫ్రాన్స్ కార్పోరేషన్)లో 2016-17 నుండి 2018-19 ఈ మేరకు మోసపూరిత లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆడిటింగ్ సంస్థ గుర్తించింది.

ఈ నివేదిక ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ చేపట్టిన మురికివాడ అథారిటీ రెడు ప్రాజెక్టుల అభివృద్ధికి జారీ చేసిన రుణాల్లో ఈ అవకతవకలు జరిగాయి. డీహెచ్ఎఫ్ఎల్ వ్యవహారంపై దర్యాఫ్తు నిర్వహించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో గ్రాంట్ థోర్న్‌టన్ సహాయాన్ని దివాలా స్మృతి కింద నియమితులైన డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్ కోరింది.

Administrator of DHFL moves NCLT, alleges Rs 12,705 crore fraud

డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రక్రియకు గత ఏడాది ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సుబ్రమణియ కుమార్‌ను డీహెచ్ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్సీఎల్టీ నియమించింది. అడ్మినిస్ట్రేటర్‌కు ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం రూ.12,705 కోట్ల లావాదేవీల్లో రూ.10,979 కోట్లు అసలు, వడ్డీ రూ.1,726 కోట్లు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+