Adani News: అడక్కుండానే అలా చేస్తున్న అదానీ.. ఏడాది ముందుగానే పెద్ద ప్లాన్..!

Adani News: హిండెన్ బర్గ్ సంఘటనతో అదానీ గ్రూప్ అనేక విషయాల్లో అప్రమత్తమైంది. ఒకప్పుడు చాలా దూకుడుగా ముందుకు సాగిన కంపెనీ ఇప్పుడు మాత్రం కొంత విచక్షణను ప్రదర్శిస్తోంది. గౌతమ్ అదానీ తాజా చర్యలు సైతం దీనినే సూచిస్తున్నాయి.

అదానీ గ్రూప్ లోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) తన రుణంలో 130 మిలియన్ డాలర్లను ముందుగానే చెల్లించనున్నట్లు మంగళవారం తెలిపింది. 2024లో మెచ్యూర్ అయ్యే డాలర్-డినామినేటెడ్ బాండ్‌ల కోసం కంపెనీ టెండర్లను గత నెలలో విడుదల చేసింది. అయితే ఈ చెల్లింపుల ప్రక్రియను ఇంతటితో పరిమితం చేయకుండా కొనసాగించాలని చూస్తోంది.

Adani ports descided to prerepay 130 million dollar loans after Myanmar port sale

తాజా టెండర్ విజయవంతంగా పూర్తైన తర్వాత కంపెనీ తర్వాత రానున్న నాలుగు త్రైమాసికాల్లో ప్రతి సారి 130 మిలియన్ డలర్ల నోట్లకు ముందస్తుగా చెల్లింపులు చేయాలని భావిస్తోంది. హిండెన్ బర్గ్ కంపెనీపై సంచలన నివేదిక ఇచ్చిన తర్వాత కంపెనీ ఇన్వెస్టర్లలో సడలిన విశ్వాసాన్ని తిరిగి పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది.

దీనికి ముందు అదానీ పోర్ట్స్ తన మయన్మార్ నౌకాశ్రయాన్ని 30 మిలియన్ డాలర్లకు విక్రయించింది. కంపెనీ ఈ డీల్ ను తాను చేసిన పెట్టుబడి మెుత్తం కంటే తక్కువకే ముగించింది. మయన్మార్‌లో జరిగిన సైనిక తిరుగుబాటు సామూహిక నిరసనలపై అణిచివేత, US ఆంక్షలు విధించిన తర్వాత మే 2022లో అదానీ గ్రూప్ దీని విక్రయ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్టులో కంపెనీ ఏకంగా 127 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిందని వెల్లడైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+