మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల వద్ద డబ్బును తీసుకుని ఫండ్ మేనేజర్లు పలు స్టాకుల్లో పెట్టుబడి పెడతారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫడ్స్ లోని దాదాపు 35 శాతం డబ్బును 10 స్టాకుల్లో పెట్టుబడి పెట్టారు. రూ. 4.75 లక్షల కోట్లను ఈ స్టాకుల్లో ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి పెట్టారు. ఇందులో 6.7 శాతం అంటే దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఐసీఐసీఐ తర్వాత మరో ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంకులో పెట్టుబడి పెట్టారు.
టాప్ 10 హోల్డింగ్స్
ఈ స్టాక్ లో 2.64 శాతం అంటే రూ. 1.16 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫోసిస్ లో రూ.90,577 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 10 స్టాకుల్లో ఐటీ స్టాక్ ఇన్ఫోసిస్ ఒక్కటే. వీటి తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI, యాక్సిస్ బ్యాంక్, HDFC, భారతీ ఎయిర్టెల్, L&T, ITC కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ గత 27 నెలల్లో నిలకడగా టాప్ 10 హోల్డింగ్స్లో ఉన్నాయి.

ప్రైవేట్ బ్యాంకులు
మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులకు వేయిటేజ్ ఇచ్చాయి. సెప్టెంబర్ లో ప్రైవేట్ బ్యాంకులకు 18.2 శాతం అలోకేషన్ ఇచ్చాయి. వీటి తర్వాత టెక్నాలజీ 9.8 శాతం, ఆటో 7.8 శాతం, NBFC 7.7శాతం, కన్స్యూమర్ 7.1 శాతంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోల్లో హెల్త్కేర్ స్టాక్ల అలోకేషన్ పెరిగాయి. వీటిలో పెట్టుబడి 6.6 శాతానికి చేరింది. మ్యూచువల్ ఫండ్స్ చమురు, గ్యాస్ స్టాక్లపై బేరిష్గా ఉన్నాయి.
Note: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అధిక రిస్క్ తో కూడింది. ఇందులో పెట్టుబడి పెట్టేముందు నిపుణులు సంప్రదించగలరు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications