ఎనిమిదో విడత జీఎస్టీ రుణాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం కింద రూ.6వేల కోట్లను సోమవారం రిలీజ్ చేసింది. 23 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.48వేల కోట్లుగా ఉంది.
ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.688.59 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1181.61 కోట్ల రుణాలను విడుదల చేసింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుండి రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేస్తోంది.

వీక్లీ ఇన్స్టాల్మెంట్ను కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23, డిసెంబర్ 1, డిసెంబర్ 7, డిసెంబర్ 14, ఇప్పుడు డిసెంబర్ 21న విడుదల చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications