పాకిస్తాన్ స్టాక్ మార్కెట్పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!
కరాచీ: పాకిస్తాన్లో స్టాక్ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రోజు ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్లో జరిగిన ఈ దాడిలో నలుగురైదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటన అనంతరం స్టాక్ మార్కెట్ సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి.
పాక్ మీడియా సమాచారం మేరకు పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ఉగ్రవాదులు జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురి నుండి ఐదుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి.

ఉగ్రవాదులు తొలుత భవనం వెలుపల గ్రెనేడ్ విసిరి, ఆ తర్వాత లోపలికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డాడు.
పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భవంతిని సీల్ చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications