ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయించే రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 31 తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో టీవీలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల కొనుగోలుపై 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. మరో పది శాతం అదనపు రాయితీని కల్పిస్తోంది.
లక్కీ డ్రా ఉంటుంది. ఇందులో గెలుపొందిన వారు కిలో బంగారాన్ని, లగ్జరీ కార్లు, మోటార్ సైకిల్, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్టాప్స్ లేదా ఐఫోన్లు గెలుచుకోవచ్చు. అయితే ఈ లక్కీ డ్రా తమిళనాడుకు మాత్రం వర్తించదు. ఈ మేరకు రిలనయన్స్ డిజిటల్ ప్రకటన చేసింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా స్టోర్స్ను నిర్వహిస్తోంది.

ఈ అద్భుత ఆఫర్లు అన్ని కూడా టెలివిజన్, హోమ్ అప్లియెన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, యాక్సెసరీస్ వంటి అన్ని కేటగిరీలకు వర్తిస్తుంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications