ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (15 అక్టోబర్) లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.48 నిమిషాలకు సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 70.58 వద్ద ఉంది. అంతకుముందు రోజు (సోమవారం) రూపాయి 71.23 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ మధ్యాహ్నం 1.01 సమయానికి 255.04 (0.67%) పాయింట్ల లాభంతో 38,469.51వద్ద, నిఫ్టీ 73.15 (0.64%) పాయింట్ల లాభంతో 11,414.30 వద్ద ట్రేడ్ అయింది.
ఐవోసీ, హెచ్యూఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. లోహ రంగం మినహా మిగతా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications