మారుతీ సుజుకీ ఈ నెల 30వ తేదీన మార్కెట్లోకి సరికొత్త కారును తీసుకు వస్తోంది. ఇప్పటి వరకు ఎస్ ప్రెస్పో పేరుతో వ్యవహరిస్తున్న ఈ మినీ SUV ఎంట్రీ లెవల్ విభాగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని కంపెనీ తెలిపింది. దసరా, దీపావళి పండుగ సీజన్ వస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాల సేల్స్ పెంచుకునేందుకు వెహికిల్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ నూతన కారును విడుదల చేస్తున్నట్లు మారుతీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సేల్స్ బాగా తగ్గిపోయాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరుస ఉద్దీపన చర్యలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ కారును పూర్తిగా దేశీయ టెక్నాలజీతో భారత అవసరాల కోసం సిద్ధం చేశారు.

యువత కారు కొనే సమయంలో గతంలో తక్కువ ధర, నిర్వహణ ఖర్చును చూసేవారని, కానీ ప్రస్తుత కాలంలో డిజైనింగ్, లగ్జరీ పైన దృష్టి సారిస్తున్నారని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శ్రీవాత్సవ తెలిపారు. ఎంట్రీ కార్ల విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో విడుదల చేస్తున్నారు. ఈ కారులో లగ్జరీ లుక్, ప్రీమియం ఫీచర్లు ఉన్నట్లు తెలిపారు.
మారుతీ సుజుకీ తయారు చేసిన ఎస్ ప్రెప్సో చిన్న కార్ల విభాగంలో భారీ మార్పులు తీసుకు వస్తుందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ రామన్ చెప్పారు. కొనుగోలుదారుల జీవన ప్రమాణాలు, వారి అభిరుచులకు తగినట్లుగా ప్రతిసారి కొత్త సెగ్మెంట్కు సంబంధించిన కార్లను విడుదల చేస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications