ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 36,851 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి 10,895 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత కొద్దిగా నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం గం.11.51 నిమిషాలకు సెన్సెక్స్ 105.21 (0.29%) పాయింట్లు కోల్పోయి 36,619.53 వద్ద, నిఫ్టీ 5.00 (0.046%) పాయింట్లు కోల్పోయి 10,839.65 వద్ద ట్రేడ్ అయింది.
429 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ఉండగా, 140 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మరో 29 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.86 వద్ద ఉంది.

వేదాంత, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐవోసీ, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్ టెల్ నష్టాల్లో ఉన్నాయి.
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications