హైదరాబాద్/అమరావతి: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు అమలు చేయడం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కూడా ప్రస్తుతానికి దీనికి దూరంగా ఉంటున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ జరిమానాల్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నుంచి అమలు చేయడం లేదని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం 2019 (సవరణ) ప్రకారం విధించిన భారీ జరిమానాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

తొలుత వాహనదారులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఆ తర్వాతే పెరిగిన జరిమానాలు విధించాలని రవాణా అధికారుల్ని ఆదివారం ఆదేశించారు. ఏపీ, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications