ముంబై: నిన్నటి వరకు నష్టాలు చవిచూసిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20 నిమిషాలకు సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 37,242 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 48 పాయింట్లు ఎగిసి 10,996 వద్ద కొనసాగింది. ఆ తర్వాత సెన్సెక్స్ 250 పాయింట్ల లాభానికి కూడా చేరుకుంది. అనంతరం నుంచి సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.11.30 నిమిషాలకు సెన్సెక్స్ 226.14 (0.61%) పాయింట్లు నష్టపోయి 36,842.79 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 67.50 (0.62%) పాయింట్లు తగ్గి 10,880.80 వద్ద ట్రేడయింది.
యస్ బ్యాంకు షేర్లు మూడు శాతం తగ్గి 55.55 వద్ద ట్రేడ్ అయ్యాయి. బ్యాంకు బోర్డు 1.2 బిలియన్ డాలర్లు సమీకరించే అవకాశముంది. గత మూడు ట్రేడింగ్లలో యస్ బ్యాంకు షేర్లు 14 శాతం నష్టపోయాయి. ఎన్ఎల్సీ ఇండియా 4 శాతం పెరిగింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

ఉదయం గం.10.05 నిమిషాల సమయానికి బీఎస్ఈలో లాభపడిన వాటిల్లో టాటా స్టీల్, వేదాంత, టీసీఎస్, యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా మోటోరాస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐష ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు దాదాపు 3 శాతం వరకు ఎగిశాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పేయింట్స్ షేర్లు నష్టాలబాట పట్టాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications