For Quick Alerts
For Daily Alerts
పంజాబ్ నేషనల్ బ్యాంకులో OBC, UBI విలీనం: నిర్మల సీతారామన్
|
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల విలీనంపై శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, వాటిని 12కు కుదించారు. వారం రోజుల్లో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాల సంక్షోభం, ఎఫ్పీఐలపై సర్ఛార్జ్ కారణంగా మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిన నేపథ్యంలో ఆమె గత శుక్రవారం మీడియా ముందుకు వచ్చి అందరికీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. తాజాగా, ఈ శుక్రవారం సాయంత్రం ఆమె బ్యాంకుల విలీనంపై ప్రకటన చేశారు. నిర్మలా ఏం చెప్పారంటే....
English summary