For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబ్ నేషనల్ బ్యాంకులో OBC, UBI విలీనం: నిర్మల సీతారామన్

|

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల విలీనంపై శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, వాటిని 12కు కుదించారు. వారం రోజుల్లో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాల సంక్షోభం, ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జ్ కారణంగా మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిన నేపథ్యంలో ఆమె గత శుక్రవారం మీడియా ముందుకు వచ్చి అందరికీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. తాజాగా, ఈ శుక్రవారం సాయంత్రం ఆమె బ్యాంకుల విలీనంపై ప్రకటన చేశారు. నిర్మలా ఏం చెప్పారంటే....

Road map to achieve 5 trillion dollar economy, Nirmala Sitharaman

English summary

పంజాబ్ నేషనల్ బ్యాంకులో OBC, UBI విలీనం: నిర్మల సీతారామన్ | Road map to achieve 5 trillion dollar economy, Nirmala Sitharaman

“After my previous announcement, 4 NBFCs are reaching out to public sector banks to provide the liquidity that they require,” said Nirmala Sitharaman.
Company Search