For Daily Alerts
FPI, హోమ్ లోన్, జీఎస్టీ.. అన్నీ శుభవార్తలే.. నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్
|
న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్లకు ఆర్థికమాంద్యం భయం పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (ఆగస్ట్ 23) సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. ఆర్థిక మాంద్యం భయం ఎకానమీపై మోడీ-2 ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చింది.నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే...
English summary