న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం మందకోడిగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 36,899 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,905 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 240.23 (0.65%) కోల్పోయి 36,818.18 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 77.30 (0.71%) నష్టపోయి 10,841.40 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.73 వద్ద ఉంది.
సెబి పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో పాటు ఆర్థిక మందగమనం భయంతో మార్కెట్లు నష్టాలను తాకుతున్నాయి. నితిన్ గడ్కరీ ప్రకటన ఆటో సెక్టార్కు ఊతమివ్వడంతో పాటు బుధవారం నాడు వాల్స్ట్రీట్ లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మధ్యాహ్నం గం.11.30 నాటికి నిఫ్టీలో లాభపడిన కంపెనీల్లో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్యూఎల్, టీసీఎస్, ఐటీసీ. టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇండియాబుల్స్, యస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వేదాందలు ఉన్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications