న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం మందకోడిగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 36,899 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 10,905 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 240.23 (0.65%) కోల్పోయి 36,818.18 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 77.30 (0.71%) నష్టపోయి 10,841.40 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.73 వద్ద ఉంది.
సెబి పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో పాటు ఆర్థిక మందగమనం భయంతో మార్కెట్లు నష్టాలను తాకుతున్నాయి. నితిన్ గడ్కరీ ప్రకటన ఆటో సెక్టార్కు ఊతమివ్వడంతో పాటు బుధవారం నాడు వాల్స్ట్రీట్ లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మధ్యాహ్నం గం.11.30 నాటికి నిఫ్టీలో లాభపడిన కంపెనీల్లో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్యూఎల్, టీసీఎస్, ఐటీసీ. టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇండియాబుల్స్, యస్ బ్యాంకు, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, వేదాందలు ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications