న్యూఢిల్లీ: పెన్షనర్లకు గుడ్ న్యూస్! ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సంతోషకరమైన వార్తను చెప్పనుంది. ఈపీఎఫ్ కనీస పింఛన్ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం కనీస పింఛన్ రూ.1,000 ఉంది. దీనిని రూ.5వేల వరకు పెంచాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చించి పదిహేను రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామన్నారు. పీఎఫ్ఓ ఖాతాదారులు 8 కోట్లకు పైగా పెరిగినట్లు తెలిపారు.
ఈపీఎఫ్ పైన ఉద్యోగులకు 5.65 శాతం వడ్డీ చెల్లించేందుకు త్వరలో ఆర్థిక శాఖ అనుమతి రానుందట. దేశంలో ఉద్యోగిత రేటు పెరుగుతుందని, ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ల సంఖ్య ఆరు కోట్ల నుంచి 8 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. కనీస పింఛన్ ధర రూ.వెయ్యిగా ఉండగా, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.5వేలు పెంచాలని డిమాండ్స్ ఉన్నాయి. 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాగా, పెన్షన్ రిస్టోరేషన్ కమ్యూటెడ్ వ్యాల్యూ రికమండేషన్కు ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. పెన్షన్ మార్పిడి విలువను పునరిద్ధరించాలనే సిఫార్సు ప్రతిపాదనకు పదిహేనేళ్ల తర్వాత ఆమోదం లభించింది. ఇది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1995 సవరణకు సంబంధించినది. ఇది పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్. హైదరాబాదులో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈపీఎప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications