చిత్తూరు: రెండు రోజుల క్రితం 73 స్వాతంత్ర దినోత్స వేడుకలు యావత్ భారతం అంగరంగ వైభవంగా నిర్వహించింది. చిత్తూరు జిల్లా సీటీఎం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే నవాజ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువ సమాజ్ సంస్థను, సంస్థ లోగోను ఆవిష్కరించారు.
యువసమాజ్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడమే ఉద్దేశ్యం.

దీని వ్యవస్థాపకులు జబీర్ బాషా, కోఆర్డినేటర్లు సయ్యద్ బాషా, సునీల్, ప్రెసిడెంట్ అసదుల్లా, వైస్ ప్రెసిడెంట్ వసీమ్ అక్రమ్. ఖాదర్, జాఫర్, అశోక్, నాగి, నాదెర్షా, జిలానీ, రెడ్డి మహేష్, మనికంఠ, ఖాదర్ వల్లి, భరత్ ఆర్గనైజర్లుగా ఉన్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి జింక చలపతి, ఖాజాహుస్సేన్, సీటీఎం వైసీపీ నాయకులు ఆనంద, వెలుగుచంద్ర, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హ్రుషి, గిరిలు సహాయసహకారాలు అందించారు. వీరికి యువ సమాజ్ ధన్యవాదాలు తెలిపింది.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications