చిత్తూరు: రెండు రోజుల క్రితం 73 స్వాతంత్ర దినోత్స వేడుకలు యావత్ భారతం అంగరంగ వైభవంగా నిర్వహించింది. చిత్తూరు జిల్లా సీటీఎం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే నవాజ్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువ సమాజ్ సంస్థను, సంస్థ లోగోను ఆవిష్కరించారు.
యువసమాజ్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, నిరుపేద విద్యార్థులకు సహాయం చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడమే ఉద్దేశ్యం.

దీని వ్యవస్థాపకులు జబీర్ బాషా, కోఆర్డినేటర్లు సయ్యద్ బాషా, సునీల్, ప్రెసిడెంట్ అసదుల్లా, వైస్ ప్రెసిడెంట్ వసీమ్ అక్రమ్. ఖాదర్, జాఫర్, అశోక్, నాగి, నాదెర్షా, జిలానీ, రెడ్డి మహేష్, మనికంఠ, ఖాదర్ వల్లి, భరత్ ఆర్గనైజర్లుగా ఉన్నారు.

కాగా, ఈ కార్యక్రమానికి జింక చలపతి, ఖాజాహుస్సేన్, సీటీఎం వైసీపీ నాయకులు ఆనంద, వెలుగుచంద్ర, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హ్రుషి, గిరిలు సహాయసహకారాలు అందించారు. వీరికి యువ సమాజ్ ధన్యవాదాలు తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications