For Quick Alerts
For Daily Alerts
రిలయన్స్ AGM లైవ్: జియో బ్రాడ్బాండ్, 4 రకాల బ్రాడ్బాండ్ సేవలు.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
|
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముఖేష్ అంబాని సోమవారం (ఆగస్ట్ 12) షేర్ హోల్డర్స్ సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించి చరిత్ర సృష్టించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకం అన్నారు. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. రిలయన్స్ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటినట్లు తెలిపారు. రిటైల్ రంగంలో లక్షా 30వేల కోట్ల బిజినేస్ చేశామని చెప్పారు. సౌదీ ఆరామ్కోతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. ముఖేష్ అంబానీ, ఆకాశ్ అంబానీలు ఏం చెప్పారంటే...
Shri Mukesh D. Ambani addressing shareholders at 42nd Annual General Meeting of #RIL https://t.co/NmVIcbu17e
— Reliance Jio (@reliancejio) August 12, 2019
English summary