ఏటీఎంలలో నగదు లేని సందర్భాల్లో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఏటీఎంలలో డబ్బులు లేని సందర్భాల్లో అత్యవసరమైతే బ్యాంకులు, బిజినెస్ కరస్పాండెంట్స్ వద్దకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ఛార్జ్ చెల్లించవలసి వస్తోంది. దీనిపై ఆర్బీఐ దృష్టి సారించింది.
ఏటీఎంలలో నగదు లేకుండా మూడు గంటల పాటు ఖాళీగా ఉంచితే జరిమానా విధించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. అది అమలయితే వినియోగదారులకు గుడ్ న్యూస్. అయితే ఈ జరిమానా అన్ని ఏటీఎంలకు ఓకేలా ఉండదని తెలుస్తోంది.

ఏటీఎం ఉన్న ప్రదేశ్, దానికి ఉన్న డిమాండ్, వచ్చే కస్టమర్లను పరిగణలోకి తీసుకొని జరిమానాను విధిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ను ఆర్బీఐ బ్యాంక్ శాఖకు పంపించింది. ఫైన్ విధించాల్సిన వస్తే బ్యాంకులు జాగ్రత్తతో ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చూసుకుంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications