హైదరాబాద్: దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ రాష్ట్రంలోని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో ఇకపై తమ బిల్లులు (ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్) చెల్లించవద్దని వినియోగదారులకు సూచించింది. బదులుగా దగ్గరలోని ఎయిర్ టెల్ కస్టమర్ సేవా కేంద్రాలు లేదా ఎయిర్ టెల్ మై యాప్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది.
గత కొన్నేళ్లుగా ఎయిర్ టెల్ సహా పలు టెలికం సంస్థలు తమ పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపు కోసం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో కలిసి పని చేస్తున్నాయి. ఇందుకోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎయిర్ టెల్.. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలకు ప్రతి బిల్లుపై కొంత మొత్తాన్ని కమీషన్గా చెల్లిస్తోంది.

అితే కొంతకాలంగా వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం పూర్తిగా డిజిటల్ బాట పట్టడంతో ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో లావాదేవీలు ఆశించినంతగా లేవని, అందుకే ఎయిర్ టెల్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని సమాచారం.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications