ఈ-సేవ, మీసేవ కేంద్రాల్లో బిల్లు చెల్లింపు వద్దు

హైదరాబాద్: దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్‌టెల్ రాష్ట్రంలోని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో ఇకపై తమ బిల్లులు (ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్) చెల్లించవద్దని వినియోగదారులకు సూచించింది. బదులుగా దగ్గరలోని ఎయిర్ టెల్ కస్టమర్ సేవా కేంద్రాలు లేదా ఎయిర్ టెల్ మై యాప్‌లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరింది.

గత కొన్నేళ్లుగా ఎయిర్ టెల్ సహా పలు టెలికం సంస్థలు తమ పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపు కోసం ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో కలిసి పని చేస్తున్నాయి. ఇందుకోసం ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎయిర్ టెల్.. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలకు ప్రతి బిల్లుపై కొంత మొత్తాన్ని కమీషన్‌గా చెల్లిస్తోంది.

Airtel ends tie up with eSeva

అితే కొంతకాలంగా వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం పూర్తిగా డిజిటల్ బాట పట్టడంతో ఈ-సేవ, మీ-సేవ కేంద్రాలలో లావాదేవీలు ఆశించినంతగా లేవని, అందుకే ఎయిర్ టెల్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని సమాచారం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+