For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడలో ఎంత అంటే..

|

పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం నాడు (మే 28) స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ స్వల్పంగా 9 పైసలు, లీటర్ డీజిల్ ధర స్వల్పంగా 5 పైసలు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.71.86, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.69గా ఉంది. సోమవారం పెట్రోల్ రూ.71.77, డీజిల్ రూ.66.64గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 9 పైసలు పెరిగి రూ. 73.92, డీజిల్ 5 పైసలు పెరిగి రూ.68.40, చెన్నైలో పెట్రోల్ రూ.74.59, డీజిల్ రూ.70.50, ముంబైలో పెట్రోల్ రూ.77.47, డీజిల్ రూ.69.88గా ఉంది.

ఇక్కడే కాదు, దుబాయ్‌లోనే బంగారంపై పెట్టుబడిలో మనమే ఫస్ట్ఇక్కడే కాదు, దుబాయ్‌లోనే బంగారంపై పెట్టుబడిలో మనమే ఫస్ట్

Petrol, diesel prices hiked on Tuesday

తెలుగు రాష్ట్రాల్లో ధఝరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.76.22, లీటర్ డీజిల్ ధర రూ.72.53గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రూ.75.96, డీజిల్ రూ.71.87, విజయవాడలో పెట్రోల్ 75.60, డీజిల్ రూ.71.55గా ఉంది.

English summary

స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడలో ఎంత అంటే.. | Petrol, diesel prices hiked on Tuesday

State run oil marketing companies on Tuesday (May 28) hiked the retail prices of petrol and diesel across major cities of the country. After today’s rate revision, petrol became dearer by 9 paise a litre while diesel prices went up by 5 per litre.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X