జీఎస్టీ వసూళ్లలో నవ్యాంధ్ర గత ఏడాది కంటే ఈసారి దాదాపు రెండింతలు అయింది. 2017-18 (9 నెలలకు) ఆర్థిక సంవత్సరంలో 10,826.28 కోట్లు ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,746.12 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 27.75 శాతం ఎక్కువ.
వే-బిల్లుల చెల్లింపు, చెల్లింపుదారుల నుంచి సంవత్సరాలవారీగా చేపడుతున్న వసూళ్లలో వ్యత్యాసాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం, ఇతర విధానాల వల్ల ఏపీ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు.

నష్టపరిహారం అవసరం లేని చిన్న రాష్ట్రాలైన మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల సరసన ఏపీ నిలిచింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కేంద్రం నుంచి ఇంకా నష్టపరిహారం అందుకుంటున్నాయి. జీఎస్టీ అమలుతో నష్టపోయే రాష్ట్రాలకు నిర్దేశిత ప్రమాణాలను అనుసరించి కేంద్రం అయిదేళ్ల పాటు పరిహారం ఇస్తుంది. పురోగతి బాగున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి పరిహారం అందదు. ఇందులో చిన్నరాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications