స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు పైన అమెరికా ఆంక్షల ప్రభావంతో నిన్న, నేడు మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సోమవారం నష్టాలతో ముగిసినప్పటికీ మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో కనిపించిన ఉత్సాహం, చివరి దాకా లేదు.
ముడి చమురు విషయంలో ట్రంప్ ఆంక్షలు విధించినా తొలుత పెట్టుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా లోటు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో సూచీలు లాభాల్లో కనిపించాయి. కానీ చివరలో ముడి చమురు ప్రభావం కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

మంగళవారం ట్రేడింగ్లో ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హెచ్ఎస్జీ తదితర షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications