ఎస్బీఐ బ్యాంకు కన్సార్టీయం లపై మరోసారి విజయ్ మాల్య ట్విట్టర్ వేదిక గా విరుచుకుపడ్డారు. తాను భారత్ లో బ్యాంకులకు బకాయి పడ్డ డబ్బులను చెల్లిస్తానని చెప్పినా...తనపై యూకే లో ఎస్పిఐ బ్యాంకుల కన్సార్టీయం పోరాటం చేస్తున్నారని అన్నారు.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్ను చెల్లింపు దార్ల డబ్బను వృదా చేస్తుందని అన్నారు. ప్రజల డబ్బును యూకే లో లీగల్ ఫీజు క్రింద వృధాగా ఖర్చుపెడుతుందని ఆరోపించారు. మరోవైపు ఎస్బీఐ కన్సార్టీయం యూకే కోర్టుల్లో తనపై తప్పుడు ఆరోపణలతో ముందుకెళ్తోందన్నారు.

ఇక లీగల్ ఫీజుల క్రింద యూకేలో ఎస్పిఐ కన్సార్టీయం ఎంత ఖర్చు పెడుతుందో భారత్ లోని మీడియా వాళ్లు సమాచార హక్కు చట్టం క్రింద ధరఖాస్తు చేసి తెలుసుకోవాలని అన్నారు. ప్రధానంగా 100 శాతం రుణం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా ఎందుకు నాపై న్యాయ పోరాటం చేస్తున్నారో అర్థం కావడం లేదని విజయ్ మాల్య ట్విట్టర్ లో పేర్కోన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications