స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 369.80 పాయింట్ల లాభంతో 39,275.64 వద్ద, నిఫ్టీ ఓ సమయంలో ఏప్రిల్ 3వ తేదీ నాటి కంటే రికార్డ్ స్థాయిలో 11,810.95 పాయింట్ల వద్దకు చేరి, చివరకు 11,787.15 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఐటీసీ సూచీలు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ తొలిసారి 11,800 మార్కును తాకింది. ప్రయివేటు బ్యాంకుల సూచీ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. కొత్తగా లిస్టైన మెట్రోపోలీస్ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వరల్డ్ ఫండ్ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది.
చైనా ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతోందనే వార్తలు ఆసియా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు, మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య లోటు డేటా, మాక్రో డాటా, బ్యాంకుల లాభాల ఉత్సాహం, టెక్నికల్ ఫ్యాక్టర్స్ కారణాలతో మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి.

More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications