స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 369.80 పాయింట్ల లాభంతో 39,275.64 వద్ద, నిఫ్టీ ఓ సమయంలో ఏప్రిల్ 3వ తేదీ నాటి కంటే రికార్డ్ స్థాయిలో 11,810.95 పాయింట్ల వద్దకు చేరి, చివరకు 11,787.15 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఐటీసీ సూచీలు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ తొలిసారి 11,800 మార్కును తాకింది. ప్రయివేటు బ్యాంకుల సూచీ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. కొత్తగా లిస్టైన మెట్రోపోలీస్ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వరల్డ్ ఫండ్ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది.
చైనా ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతోందనే వార్తలు ఆసియా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు, మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య లోటు డేటా, మాక్రో డాటా, బ్యాంకుల లాభాల ఉత్సాహం, టెక్నికల్ ఫ్యాక్టర్స్ కారణాలతో మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి.

More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications