రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్: రెండున్నరేళ్లలో 30 కోట్ల కస్టమర్ల మైలురాయి

రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది. జియో ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య ముప్పై కోట్లు దాటింది. జియో రెండున్నరేళ్లలోనే ఈ ఘనతను సాధించింది. గతంలో టెలికాం జియో కేవలం 175 రోజుల్లోనే పదికోట్ల మంది వినియోగదారులతో ప్రపంచ రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం టెలికాం కంపెనీయైన భారతీ ఎయిర్‌టెల్‌కు 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఉంది. అయితే జియో కేవలం రెండున్నరేళ్లలో 30 కోట్లమంది కస్టమర్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మార్చి 2వ తేదీన ఈ మైలురాయిని అధిగమించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Another Reliance Jio record: Mukesh Ambanis telecom wonder gets 30 crore customers in 3 years

ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జియో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగి ఉన్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తోంది. కాగా, ఎయిర్‌టెల్ టెలికం సేవలు ఆరంభించిన పందొమ్మిదో సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నరేళ్లలో ఈ ఘనతను సాధించింది. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+