రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది. జియో ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య ముప్పై కోట్లు దాటింది. జియో రెండున్నరేళ్లలోనే ఈ ఘనతను సాధించింది. గతంలో టెలికాం జియో కేవలం 175 రోజుల్లోనే పదికోట్ల మంది వినియోగదారులతో ప్రపంచ రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం టెలికాం కంపెనీయైన భారతీ ఎయిర్టెల్కు 34 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 40 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్ ఐడియా అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఉంది. అయితే జియో కేవలం రెండున్నరేళ్లలో 30 కోట్లమంది కస్టమర్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మార్చి 2వ తేదీన ఈ మైలురాయిని అధిగమించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా జియో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగి ఉన్నట్లు ప్రకటనను ప్రచారం చేస్తోంది. కాగా, ఎయిర్టెల్ టెలికం సేవలు ఆరంభించిన పందొమ్మిదో సంవత్సరం తర్వాత 30 కోట్ల మైలు రాయిని సాధించింది. జియో కేవలం రెండున్నరేళ్లలో ఈ ఘనతను సాధించింది. విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్-ఐడియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications