మీరు ఏటిఎమ్ కార్డు మర్చి పోయారా, అది ఎక్కడైనా పడిపోయిందా ..అయినా పర్వాలేదు, మీ చెతుల్లో ఓ స్మార్ట్ ఫోన్, అకౌంట్ లో డబ్బులుంటే చాలు డబ్బులు డ్రా చేసుకునే ఓ మొబైల్ యాప్ ను విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఏటిఎమ్ కార్డు లేకుండానే డబ్బులను విత్ డ్రా చేసుకువడానికి ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బిఐ యోనో అనే యాప్ ను రూపోందించింది. దీని ద్వార ఏటిఎమ్ కార్డు లేకుండానే నగదు డ్రా చేసుకోవచ్చు..దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 16500 ఏటిఎమ్ ల ద్వార నగదు ను విత్ డ్రా చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. , యోనో యాప్ ఇన్ట్సాలేషన్ తర్వాత డబ్బుల విత్ డ్రా కు సంబంధించి ప్రక్రియ ను మొదలు పెట్టాలి.

ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత రిజిస్టర్ మొబైల్ కు 6 అంకెల మెసెజ్ వస్తుంది..అనతరం దాన్ని దగ్గరలోని యోనో సెంటర్లలో పిన్ నంబరును ఎంటర్ చేయడంతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు, కాగా మెసెజ్ వచ్చిన పిన్ నంబర్ ముప్పై నిమిషాల వరకు పనిచేస్తుంది...కాగా యోనో యాప్ అన్ని అడ్రాయిడ్ మోబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు....కాగా దేశంలో మొదటి సారి ఈ యాప్ విడుదల చేసిన బ్యాంక్ ఎస్బిఐ.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications