For Quick Alerts
For Daily Alerts
ప్రయివేట్ బ్యాంకు గా మారిన ఐడిబిఐ
|
ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగిన ఐడిబిఐ ఇక నుండి ప్రయివేట్ బ్యాంకు గా కొనసాగనుంది..ఈ బ్యాంకులో ఎల్ఐసి 51 శాతం వాటాను కొనుగోలు చేసింది..దీంతో ఇది ప్రయివేట్ బ్యాంకు గా మారిందని ఆర్బీఐ ప్రకటించింది..కాగా బ్యాంకు యొక్క నిరార్ధక ఆస్తులు పేరుకుపోవడంతో ఐడిబిఐని సత్వర దిద్దుబాటులో చర్యల లిస్టులో చేర్చింది ఆర్బీఐ .దీంతో లోన్లు ఇవ్వడం తోపాటు ఇతర వ్యాపార అభివృద్ది నిలిచిపోయింది..కాగా బ్యాంకింగ్ ,బీమా రంగాలను ఒకే వేదికమీదకు ఎల్ఐసి తెస్తున్న నేపథ్యంలో బ్యాంకులో మెజారిటి వాటలను కొనుగోలు చేసింది ఎల్ఐసి .
కాకినాడ గ్యాస్ పైప్ లైన్ ను అమ్మివేయనున్న రిలయన్స్
Comments
English summary
ప్రయివేట్ బ్యాంకు గా మారిన ఐడిబిఐ | RBI categorises IDBI Bank as private sector lender
Story first published: Friday, March 15, 2019, 11:04 [IST]