జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు నేడు చెల్లించనున్నట్టు కంపనీ అధికారులు తెలిపారు. ఇందుకోసం టెలికం మంత్రి మనోజ్ సిన్హాతో ఎంతో కృషి చేశారని బిఎస్ఎన్ఎల్ సిఎమ్డి అనుపమ్ శ్రీనివాస్ తెలిపారు.మార్చిలో రాబడులు బాగా ఉంటాయని,అంతర్గత వనరులు కూడ పెరుగుతాయని చెప్పారు. కాగా ఈనెల గాను రూ.2700 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని ,ఇందులో జీతాలకు గాను 850 కోట్లను చెల్లిస్తామని శ్రీవాస్తవ చెప్పారు.కాగా జియో తరువాత అత్యధికంగా కొత్త కస్టమర్లను చేర్చుకుంటుందని చెప్పారు.

రాబోయో నెలల్లో జీతాలకు ఎలాంటీ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.దీంతో ఎంటిఎన్ ఎల్ బకాయి పడ్డ 171 కోట్ల జీతాలను చెల్లిస్తామని తెలిపారు.ప్రస్థుతం జీతాల కోసం సంక్షోభాన్నిఎదుర్కోంటున్న బిఎస్ఎన్ఎల్ తన ఆదాయంలో 55 శాతం జీతాలకే చెల్లిస్తుంది.కంపనీ వేతన బిల్లు వార్షికంగా 8 శాతం పెరిగినా ఆదాయం పెరగడం లేదు.ప్రస్థుత ఆర్ధిక సంవత్సరానికి గాను 8వేల కోట్ల రుపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications