ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల
జనవరి తో పోలిస్తే గడిచిన ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం పెరిగింది..డబ్ల్యుపిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి ద్రవ్యోల్బణ రేటు 2.74 శాతం ఉండగా అది ఫిబ్రవరి మాసంలో 2.93 శాతానికి ఎగబాకింది..గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రాథమిక వస్తువుల ధరలు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. కాగా ప్రాధమిక అవసరాలైన ఇంధనం విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణమయ్యాయి.
ఈనేపథ్యంలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి లో 3.84 శాతం ఉండగా ఫిబ్రవరిలో 4.84 శాతానికి పెరిగింది. పెట్రోల్ మరియు విద్యుత్ కారణల కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి 2019 నాటికి 1.85 శాతం ఉండగా ఫిబ్రవరిలో 2.29 శాతానికి పెరిగింది.

More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications