ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల
జనవరి తో పోలిస్తే గడిచిన ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం పెరిగింది..డబ్ల్యుపిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి ద్రవ్యోల్బణ రేటు 2.74 శాతం ఉండగా అది ఫిబ్రవరి మాసంలో 2.93 శాతానికి ఎగబాకింది..గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రాథమిక వస్తువుల ధరలు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. కాగా ప్రాధమిక అవసరాలైన ఇంధనం విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణమయ్యాయి.
ఈనేపథ్యంలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి లో 3.84 శాతం ఉండగా ఫిబ్రవరిలో 4.84 శాతానికి పెరిగింది. పెట్రోల్ మరియు విద్యుత్ కారణల కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి 2019 నాటికి 1.85 శాతం ఉండగా ఫిబ్రవరిలో 2.29 శాతానికి పెరిగింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications