For Quick Alerts
For Daily Alerts
ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల
|
జనవరి తో పోలిస్తే గడిచిన ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం పెరిగింది..డబ్ల్యుపిఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి ద్రవ్యోల్బణ రేటు 2.74 శాతం ఉండగా అది ఫిబ్రవరి మాసంలో 2.93 శాతానికి ఎగబాకింది..గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రాథమిక వస్తువుల ధరలు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. కాగా ప్రాధమిక అవసరాలైన ఇంధనం విద్యుత్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్భణం పెరుగుదలకు కారణమయ్యాయి.
ఈనేపథ్యంలోనే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, పాలు వంటి ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి లో 3.84 శాతం ఉండగా ఫిబ్రవరిలో 4.84 శాతానికి పెరిగింది. పెట్రోల్ మరియు విద్యుత్ కారణల కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు జనవరి 2019 నాటికి 1.85 శాతం ఉండగా ఫిబ్రవరిలో 2.29 శాతానికి పెరిగింది.
ప్యాసింజర్ వాహనాలు కొనలేమంటున్న వినియోగదారులు
Comments
English summary
ఫిబ్రవరి లో పెరిగిన ద్రవ్యోల్బణం ఆహర పదార్థలపై పెరుగుదల | WPI inflation rises to 2.93% in February
Story first published: Thursday, March 14, 2019, 19:17 [IST]