దైచికి ఇవ్వాల్సిన 3500 కోట్లు ఎలా చెల్లిస్తారు..
దైచికి 3500 కోట్లు ఎలా చెల్లిస్తారో మార్చి 28 వరకు చెప్పాలని సింగ్ సోదరులను ప్రశ్నించింది సుప్రింకోర్టు, కాగా, రాన్ బ్యాక్సి ఎక్స్ ప్రమోటర్లైన సింగ్ సోదరులు సింగపూర్ కు చెందిన దైచి సంస్థకు రూ. 3500 కోట్లు చెల్లించాలి.దీంతో దైచి సుప్రిం కోర్టు కు వెళ్లిన సంగతి తెలిసిందే దీంతో విచారణ లో జస్టిక్ దీపక్ గుప్తా,సంజీవ్ ఖాన్నాలతో కూడిన సుప్రిం కోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగ ఆర్ధిక సలహదారులను సంప్రదించిన తర్వాత సరైన ప్రణాళికను ఇవ్వాలని పేర్కోంది.
ఇది కేవలం వ్యక్తుల గౌరవానికి సంబంధించే కాదు, దేశ గౌరవానికి కూడ సంబంధించింది కూడ అత్యున్నత స్థానంలో ఉన్నవారు ,కోర్టులకు రావడం మంచిది కాదని హితవు పలికింది.మార్చి 28 వరకు ఎలా చెల్లిస్తారో సమర్పించండి అంటూ పేర్కోంది. కాగా సింగ్ సోదరులు కోర్టుకు రావడం ఇదే చివరి సారి కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications