దైచికి ఇవ్వాల్సిన 3500 కోట్లు ఎలా చెల్లిస్తారు..
దైచికి 3500 కోట్లు ఎలా చెల్లిస్తారో మార్చి 28 వరకు చెప్పాలని సింగ్ సోదరులను ప్రశ్నించింది సుప్రింకోర్టు, కాగా, రాన్ బ్యాక్సి ఎక్స్ ప్రమోటర్లైన సింగ్ సోదరులు సింగపూర్ కు చెందిన దైచి సంస్థకు రూ. 3500 కోట్లు చెల్లించాలి.దీంతో దైచి సుప్రిం కోర్టు కు వెళ్లిన సంగతి తెలిసిందే దీంతో విచారణ లో జస్టిక్ దీపక్ గుప్తా,సంజీవ్ ఖాన్నాలతో కూడిన సుప్రిం కోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగ ఆర్ధిక సలహదారులను సంప్రదించిన తర్వాత సరైన ప్రణాళికను ఇవ్వాలని పేర్కోంది.
ఇది కేవలం వ్యక్తుల గౌరవానికి సంబంధించే కాదు, దేశ గౌరవానికి కూడ సంబంధించింది కూడ అత్యున్నత స్థానంలో ఉన్నవారు ,కోర్టులకు రావడం మంచిది కాదని హితవు పలికింది.మార్చి 28 వరకు ఎలా చెల్లిస్తారో సమర్పించండి అంటూ పేర్కోంది. కాగా సింగ్ సోదరులు కోర్టుకు రావడం ఇదే చివరి సారి కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications