ఉత్త డిగ్రి పట్టాలే ఉద్యోగానికి పనికి రావ్ ,ఐబిఎమ్ సీఈవో

భారత దేశంలో విద్యార్థుల దగ్గర డిగ్రీలు ఉంటున్నాయి కాని అందుకు తగ్గట్టుగా ఉద్యోగ నైపుణ్యం ఉండడం లేదని ఐబిఎమ్ చైర్మన్ మరియు సీఈవో గిన్ని రోమెట్టి అన్నారు. ముంబయిలో సంస్థకు సంబంధించి నిర్వహించిన ఓ సమావేశంలో ఆమే పేర్కోన్నారు. కాగా అయితే ఉద్యోగుల్లో స్కిల్ సమస్య కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు,ఉద్యోగులు తమని తాము గతంలో కంటే మార్చుకోవాలని ఆమే సూచించింది. దీంతో కోత్త విషయాలు నేర్చుకోవాలని తెలిపింది. వచ్చిన డిగ్రి కన్నా అందుకు తగ్గట్టు స్కిల్ అవసరమనే విషయాన్ని గుర్తించాలని అన్నారు.

IBM chief Rometty says World including Indians lack skillsets to be employed

డిగ్రిలు ఉన్న వారి కంటే స్కిల్ ఉన్నవారే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు,
కాగా డిగ్రిలతో ఉద్యోగాలు పోందిన వారికంటే నైపుణ్యం ఉన్న సెమి స్కిల్డ్ ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని అమే వివరించారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ , బిజినెస్ స్కూల్స్ లోనుండి బయటికి వస్తున్న విద్యార్థుల్లో మూడోవంతు నైపుణ్యాలు ఉండడం లేదని ఓ ఆధ్యయనంలో కూడ వెల్లడైందని ఆమే చెప్పారు. కాగా సిఎమ్‌ఐఈ డాటా ప్రకారం గత ఫిబ్రవరి వరకు మూడుకోట్ల 12 లక్షల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నట్లు ఆమే అన్నారు..కాగా ప్రభుత్వాలు ,వ్యాపారవేత్తలు సంయుక్తంగా నైపుణ్యాలు పెంపోందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమే సూచించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+