రెండు వారల్లోగా 138 కోట్ల రుపాయాలు మోన్ శాంటో కు చెల్లించాలని నూజీవీడు విత్తన కంపనీని ఆదేశించింది ముంబయి హైకోర్టు..కాగా బీటి పత్తి విత్తనాల పై పేటెంట్ హక్కుక్రింద మోనోశాంటో క్రింద వీటికి చెల్లింపులు చేయాలని లేదా అంతా మొత్తానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.లేదంటే నూజీవీడు ఆస్తులను అమ్మాలని ఆదేశించింది.
కేసు పూర్వపరాలు...
బీటీ పత్తి విత్తనాల ఉత్పత్తికి జన్యుమార్పిడి పరిజ్ఝానంపై పేటెంట్ ఉన్న మహికో మోనో శాంటో కంపనీతో 2015 మార్చి 10న నూజీవీడు కంపనీ ఒప్పందం చేసుకుని సబ్ లైసెన్స్ తీసుకుంది.ఒప్పందం ప్రకారం జన్యు మార్పిడి విత్తానాలు కావడంతో పచ్చరంగు పురుగును తట్టుకునే శక్తిని ఉందని మోనో శాంటో కంపనీ సుంకం వసూలు చేస్తోంది.

అయితే ఈ విత్తనాలకు పురుగు రాకుండా నియంత్రించే శక్తి తగ్గిపోయిందని నూజీవీడు కంపనీ అమ్మిన పత్తి విత్తనాలపై సుమారు117 కోట్ల రుపాయాల సుంకాన్ని చెల్లించలేదు. దీంతో ఇది ఒప్పందానికి విరుద్దమని నూజీవీడు అంటుండగా ,దీనిపై మోన్ శాంటో ట్రిబ్యునల్ ను ఆదేశింది.. దీనిపై నూజివీడు స్పందించకపోవడంతో మోనో శాంటో ముంబయి హైకోర్టును ఆశ్రయించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications