ఎయిర్ టెల్ రైట్స్ ఇష్యులో పాల్గోననున్న కంపనీ ప్రమోటర్లు
భారతీ ఎయిర్ టెల్ గత వారం నిర్ణయించిన రైట్స్ ఇష్యూలో కంపనీ ప్రమోటర్లు కూడ పాల్గోనవచ్చని బోర్డు నిర్ణయించింది..దీంతో భారతీ ఎయిర్టెల్ చేపట్టిన రూ.25వేల కోట్ల రైట్స్ ఇష్యూలో ప్రమోటర్లు కూడా పాల్గొననున్నారు.ఒక్కో షేరుకు రూ.220 చొప్పున చెల్లించనున్నారు. రూ.7వేల కోట్లను బాండ్స్ జారీ చేసి సమీకరించనున్నారు ,సింగపూర్ ప్రభుత్వ కంపనీకి చెందిన ప్రమోటర్ సింగ్టెల్ ఈ రైట్స్ ఇష్యూలో 170 మిలియన్ల సుమారు 11,800 కోట్ల రుపాయల షేర్లను కొనుగోలు చేయనుంది. సింగ్టెల్, భారతీ గ్రూప్, భారతీ టెలికామ్లో ప్రధాన వాటాదారు. దీంతో దాదాపు 15 శాతం వాటా ఈ సంస్థకు దక్కనుంది. ప్రస్థుత రైట్స్ ఇష్యూ ద్వార భారతీ ఎయిర్టెల్లో సింగ్టెల్ అతిపెద్ద వాటాదారుగా మిగులనుంది.

More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications