ఫార్మూల వన్ కంటే ఫాస్ట్ గా వెళ్లే కారును ఆవిష్కరించిన మహింద్ర
ఫార్మూల వన్ కంటే అంత్యంత వేగంగా ప్రయాణించే ఎలక్ట్రిక్ కారును మహీంద్రా తీసుకువచ్చిందిత. మహీంద్రాకు చెందిన పినిన్ఫారిన సంస్థ అత్యంత విలావసవంతమైన ఎలక్ట్రిక్ కారు 'బాట్టిస్టా'ను జెనీవాలో ఆవిష్కరించింది. కాగా ఇది ఫార్ములా 1 కారు కంటే అత్యంత వేగవంతమైంది.కాగా ఈ కారు 2020 లో మార్కేట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఇటలీలో తయారైన అత్యంత వేగవంతమైన కారుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. బాటిస్టా సున్నా నుండి 62 కిలోమీటర్ల వేగాన్ని రెండు సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అందుకుంటుంది .ఈ కారు గంటకు 250 మైళ్ల వేగంతో ప్రయాణించనుండగా ఒకసారి చార్జ్ చేస్తే 300 మైళ్లు ఏకధాటిగా ప్రయాణిస్తుంది.
When the #Battista first emerged in the world... pic.twitter.com/YgC22A7XdA
— anand mahindra (@anandmahindra) March 5, 2019
ఇంటర్ లింక్ ఆదాయపు పన్ను కడుతున్న రైతులకు పిఎమ్ కిసాన్ వర్తించదు
ఈనేపథ్యంలోనే బటిస్టా పేరును చరిత్రలో నిలిచి పోయోలా తయారు చేశామని పినిన్ఫారిన సీఈవో మైఖల్ తెలిపారు.అయితే వీటిని 150 వరకు మాత్రమే తాయరు చేస్తామని తెలిపారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తామని తెలిపారు కాగా ఇదే అంశాన్ని మహింద్ర చైర్మన్ ఆనంద్ మహింద్ర ట్విట్టర్ లో తెలిపారు. బా్ట్టిస్టా తయారీని ఇప్పటికి నమ్మలేకపోతున్నాని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.