స్విఫ్ట్ నిబంధనలు పాటించని నాలుగు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11 కోట్ల రూపాయల జరిమానా విధించింది జరిమానా విధించిన బ్యాంకుల్లో కరూర్ వైశ్య బ్యాంకు , కర్ణాటక బ్యాంక్ ,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులతో పాటు యునైటెట్ బ్యాంక్ లు ఉన్నాయి,కాగా కర్ణాటక బ్యాంకు పై నాలుగు కోట్లు జరిమాన విధించగా మిగిలిన మూడు బ్యాంకులకు ఒక్కోక్కంటికి మూడు కోట్ల రుపాయాల జరిమాన విధించాయి..

కాగా విధించిన జరిమానను పద్నాలుగు రోజుల్లోపు డిపాజిట్ చేయాలని ఆర్బిఐ ఆదేశించింది,కాగా స్విఫ్ట్ అనేది బ్యాంకుల అంతర్గత నియంత్రణ, బలోపేతానికి చర్యలు తీసుకోవడంతోపాటు , ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్త, ఈ నేఫథ్యంలోనే స్విఫ్ట్ నిబంధనలు ఫాలో కాకపోవడంతో జరిమానా విధించినట్లు ఆర్బిఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 వేల కోట్ల కుంభకోణం స్విఫ్ట్ ను దుర్వినియోగం చేయడం మూలంగా జరిగిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications