జియో మరో అద్భుత ప్రీపెయిడ్ ఆఫర్లతో వచ్చేసింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలో నూతన వైర్లెస్ టెలికాం సేవల ప్రదాత రిలయన్స్ జీయో తన వినియోగదారులకు అద్భుత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలను అందిస్తోంది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలో నూతన వైర్లెస్ టెలికాం సేవల ప్రదాత రిలయన్స్ జీయో తన వినియోగదారులకు అద్భుత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రణాళికలను అందిస్తోంది. రిలయన్స్ జియో అందించే రీఛార్జ్ ప్రణాళికలు రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటా కోసం రూ.149 రూపాయల 28 రోజులు వ్యాలిడిటీ తో ఉంటుందని దాని వెబ్సైట్ www.jio.com లో తెలిపింది.సెప్టెంబరు 2016 నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తన సేవలను ప్రారంభించినప్పటి నుండి టెలికం రంగం లో పెను మార్పులను సృష్టించింది జియో యొక్క డేటా మరియు ఉచిత కాల్స్ ప్రణాళికల వల్ల పలు టెలికాం సంస్థలు బాగా దెబ్బతిన్నాయి.
జియో వినియోగదారులకు రోజుకు 1.5 GB ఇంటర్నెట్ వినియోగం కోసం అందుబాటులో ఉన్న మొత్తం రీఛార్జి ఎంపికల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
149 రీఛార్జ్ ప్యాక్:
రిలయన్స్ జీయో యొక్క రూ. 149 రీఛార్జ్ ప్యాక్ వినియోగదారులు 28 రోజులు ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత SMS లతో రోజుకు 100 మరియు 1.5 జీబి వేగవంతమైన ఇంటర్నెట్ను ఉపయోగించవచ్చు.
రూ. 349 రీఛార్జి ప్యాక్:
రిలయన్స్ జీయో రూ. 349 రీఛార్జ్ ప్యాక్, ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత SMS లు (రోజుకు 100) పాటు 70 రోజులపాటు 1.5 జీబి వేగవంతమైన డేటా ను అందిస్తుంది.
రూ. 399 రీఛార్జ్ ప్యాక్:
జీయో యొక్క రూ. 399 రీఛార్జ్ ప్లాన్ అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్ మరియు అపరిమిత ఎస్ఎమ్ఎస్ సేవలను 84 రోజుల వ్యవధిలో 1.5 జీబి వేగవంతమైన ఇంటర్నెట్తో అందిస్తుంది.
రూ. 449 రీఛార్జి ప్యాక్:
ఈ రీఛార్జ్ ప్యాక్ కింద కస్టమర్ 91 రోజుల వ్యవధిలో హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS లను పొందవచ్చు.
రూ. 1,699 రీఛార్జి ప్యాక్:
ఈ ప్యాక్ కింద రిలయన్స్ జియో అపరిమితంగా ఉచిత వాయిస్ కాల్స్, అపరిమిత SMS లతోపాటు, 365 రోజులు పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది.