20 వేల కోట్లు జిఎస్టీ ని ఎగ్గెట్టిన పన్ను ఎగవేతదారులు...
పన్ను ఎగవేతదారులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న వంద శాతం ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదు..పన్నులను పకడ్బంధిగా వసూలు చేయడం కోసం ఇటివలే ప్రభుత్వం జీఎస్టీని సైతం తీసుకువచ్చింది..ప్రతి వ్యాపారుడు జీఎస్టీ లేకుండా తమ వ్యాపారాన్నికొనసాగించే వీలులేకుండా చేసింది..అయినా పన్ను ఎగవేతలు మాత్రం అగడం లేదు...కాగా 2018 -19 సంవత్సరానికి గాను మొత్తం 20వేల కోట్ల రుపాయల జీఎస్టీని ఎగవేసినట్టు గుర్తించినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు దర్యాప్తు విభాగం సభ్యుడు జాన్ జోసేఫ్ విషయం చెప్పారు..కాగా ఇందుకోసం మరిన్ని నిబంధనలు తీసుకురానున్నారు..కాగా జీఎస్టిలో 5 ,12,18,28 శాతంగా నాలుగు శ్లాబులుగా విభజించింది..కాగా తాజాగా గృహలపై కూడ అయిదు శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చింది..

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications