సర్వీస్ రంగలంలో మహింద్ర ఎలక్ట్ర్రిక్ వెహికిల్ క్యాబ్ లు
సర్వీస్ రంగంలోకి దేశియ ఆటో మోబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మహింద్ర అండ్ మహింద్ర గ్లైడ్ పేరుతో ముంబాయిలో ప్రారంభించింది..కాగా ఇది ఓలా , ఉబర్ క్యాబ్ సర్వలకు దీటుగా దీన్ని ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నారు..అయితే ఈ హైరింగ్ సర్వీసులను మహింద్ర కంపని ఎలక్ట్ర్రిక్ వెహికిల్స్ ను మాత్రమే నడపబోతుంది..ఇందులో భాగంగా ముందుగా ముంబాయిలో పది వెహికిల్స్ తో ప్రారంభించింది..అనంతరం హైద్రబాద్ ,బెంగుళూర్ ,ఢిల్లి, చెన్నై నగరాల్లోకి విస్తరించబోతుంది..
ఇక క్యాబ్ లో అత్యాధునికమైన వీడియో కాన్ఫరేన్స్, ఎంటర్ టైన్ మెంట్ వంటీ వాటిని అందించనుంది.కాగా తము కార్పోరేట్ క్లయింట్స్ నే టార్గెట్ గా ముందుకు సాగుతామని తెలిపింది..మార్కెట్ లో ఉన్న సర్వీసులకంటే ఇలి చాల ప్రత్యేకమైనవిగా గ్లేడ్ ప్రారంభం సంధర్బంగా మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్స్ చైర్మ్ణణ్ ఆనంద్ మహింద్ర తెలిపారు...కాగా గతంలో కూడ ఓలా మహింద్ర తో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ వహానాలను నడిపారు కాని అవి పెద్ద వర్కవుట్ కాలేదు..మరి మహింద్ర ఎలా వాటికి దీటుగా నడుపుతుందో చూడాలి..