మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగినట్లు ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
న్యూఢిల్లి:మంగళవారం నాడు వరుసగా ఆరవ రోజు రిటైల్ ఇంధన ధరలు పెరిగినట్లు ప్రభుత్వ నియంత్రిత చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. పెట్రోల్ ధర 9 పైసలు పెరగగా, డీజిల్ ధర 12-13 పైసలు పెరిగింది. ఢిల్లీలో మంగళవారం పెట్రోలు ధర 71.66 రూపాయలకు పెరిగింది. సోమవారం ధర రూ.71.57 రూపాయలు గా ఉంది. డీజిల్ ధర రూ.66.80 రూపాయలకు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు లీటర్కు రూ.77.29 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.70.10 రూపాయలు, నిన్న రేటు రూ.69.97 గా ఉండగా 13 పైసలు పెరిగింది.
చెన్నైలో రిటైల్ పెట్రోలు ధర 9 పైసలు పెరిగి రూ .74.41 కు చేరింది. డీజిల్ ధరలు కూడా 13 పైసలు పెరిగాయి నిన్నటి ధర రూ. 70.59 రూపాయలు. కోల్కతాలో పెట్రోలు రూ.73.67 రూపాయలు, సోమవారం 73.67 రూపాయల నుండి 9 పైసలు పెరిగి, డీజిల్ పై
12 పైసలు పెరిగి రూ.68.71 రూపాయల వద్ద నిలిచింది అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ వెల్లడించింది.
నోయిడాలో పెట్రోలు లీటరు రూ.71.30 రూపాయలు, డీజిల్ రూ.65.96 రూపాయలు ఖర్చు అవుతుంది.గురుగ్రం లో పెట్రోల్ ధర రూ. 72.04, డీజిల్ రూ. 66.29 రూపాయలు. అక్టోబర్ 2018 లో రిటైల్ పెట్రోల్ ధర అత్యధికంగా ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలకు చేరుకుంది అలాగే ముంబైలో రూ. 91 మార్కు దాటింది. అలాగే, బ్రెంట్ ఫ్యూచర్స్ - ముడి చమురు అంతర్జాతీయ బెంచ్మార్క్ - 2019 నాటికి 24.8 శాతం పెరిగాయి.
ముడి చమురు మార్కెట్లో క్రూడ్ ఫ్యూచర్స్ సోమవారం 3 శాతం క్షీణించింది. అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ డాలరు 2.36 లేదా 3.5 శాతం క్షీణించాయి, గత ముగింపులో 64.76 డాలర్ల వద్ద స్థిరపడింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications