పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో ఇప్పటికే 1700 కోట్ల రుపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడి మరిన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది..ఈ కేసులో కోత్తగా నీరవ్ మోదీకి చెందిన 147 కోట్ల రుపాయల మరిన్ని ఆస్తులను ఈడి అటాచ్ చేసింది...ముంబయి, సూరత్లోని నీరవ్ ఆస్తులను మనీలాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో ఎనిమిది ఖరీదైన కార్లు, మెషినరీ, ఆభరణాలు, పెయింటింగ్స్తో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం వీటి మొత్తం రూ.147.72కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.కాగా నీరవ్ మోదికి చెందిన నాలుగు కంపనీలకు చెందిన ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.... ప్రాపర్టీలు కాకుండా గతంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, వజ్ర, ఆభరణాలు తదితర విలువైన వస్తువుల విలువ మొత్తం రూ.489.75కోట్లు ఉంటాయి.

పీఎన్బీ కేసులో నీరవ్తో పాటు మోహుల్ ఛోక్సీ మరో నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరికి చెందిన దాదాపు రూ.4,765 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications