For Quick Alerts
For Daily Alerts
లాభాల్లో షేర్ మార్కేట్...
|
విదేశీ పెట్టుబడులు బాగా పెరిగిపోవడంతో స్టాక్ మార్కేట్లు భారీ లాభాలతో ముగిశాయి...నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,880, సెన్సెక్స్ 342 పెరిగి 36,213 వద్ద ముగిసింది.
స్టాక్
మార్కెట్
పెరిగిన
షేర్లు..
టిసిఎస్,
ఇన్ఫోసిస్
షేర్లు
3
శాతం
లాభ
పడ్డాయి..కాగా
విప్రో
షేర్లు
19
ఏళ్లలో
అత్యధిక
స్థాయిలో
ట్రేడ్
అయ్యాయి..దాదాపు
నాలుగు
శాతం
పైకి
ఎగసి
396
రుపాయల
వద్ద
ముగిశాయి..మార్చి
7
న
షేర్
హోల్డర్స్
కు
బోనస్
షేర్లను
ప్రకటించడంతో
కోనుగోళ్లు
జరిగాయి..మరో
పక్క
ట్రంప్
చైనా
పై
టారీఫ్
ల
విషయంలో
వేచి
చూసే
ధోరణీ
అవలంబించడంతో
మార్కేట్లు
భారిగా
ఫుంజుకున్నాయి...
Comments
English summary
లాభాల్లో షేర్ మార్కేట్... | Stock Markets ended with huge gains
Story first published: Monday, February 25, 2019, 20:14 [IST]