ఫేస్ బుక్ సీఈఓకి నోటీసులు జారి చేసిన భారత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి..
పౌరుల
హక్కులను
కాపాడడంలో
సోషల్
మీడియా
తీసుకుంటున్న
చర్యలపై
చర్చించేందుకు
తమ
హజరు
కావాలని
ఇన్మరేషన్
టెక్నాలజీ
మంత్రిత్వ
శాఖకు
చెందిన
అనురాగ్
ఠాకూర్
నేతృత్వంలోని
స్టాండింగ్
కమిటి
ఆయా
సంస్థల
యాజమాన్యాలకు
సర్య్కూలర్
జారీ
చేసింది...కాగ
కంపనీ
అత్యున్నత
స్థాయి,తోపాటు
పాలసీ
నిర్ణయాలు
తీసుకునే
అధికారులే
తమ
ముందు
హజరు
కావాలని
అందులో
పేర్కోంది..కాగా
వీటిని
ఇప్పటికే
ట్విట్టర్
కు
ఫిబ్రవరి
25
న
హజరు
కావాలని
సర్య్కూలర్
జారి
చేయగా
తాజా
ఫేస్
బుక్
,
వాట్స్
ఆప్
,ఇన్ట్సాగ్రామ్
లకు
తాజాగా
పంపింది....
ప్రభుత్వ
నిబంధనలు
అంగీకరించని
సోషల్
మీడియా
సంస్థలు...
ప్రధానంగా రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా కేంద్రం సోషల్ మీడియా పై అంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టింది..సోషల్ మీడియా ద్వార తప్పుుడు సమాచారాన్ని పంపించడంతో పాటు ,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు..ఇలాంటీ వారిపై ఎలాంటీ చర్య తీసుకుంటారనే సమాచారం మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు...దీంతో పాటు వినియోగదారుల డాటా కూడ వ్యక్తిగతంగా పర్యవేక్షించే వెసులుబాను కల్గించాలని కమిటి కోరుతోంది..అయితే సోషల్ మీడియా సంస్థలు వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి..ఈనేపథ్యంలోనే చట్టపూర్వకంగా ఆయా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సర్క్యులర్ జారి చేసింది..కమిటి ముందు హజరు అయ్యెందుకు ట్విట్టర్ సీఈవో నిరాకరణ..
కాగా ఇప్పటికే ఈ విషయంపై చర్చించేందుకు ఈనెల 25న కమిటి ముందు హజరు కావాలని ట్విట్టర్ సిఈఓ జాక్ డోర్సికి సర్క్యులర్ జారీ చేసింది..అయితే కమిటి ముందు జాక్ డోర్సీ హజరుకావడం లేదని తెలిపారు..ఆయనకు బదులుగా కంపనీ హెడ్ కోలిన్ క్రావెల్ హజరవుతారనే ప్రచారం కొనసాగుతోంది..అయితే ఎలాగైన ట్విట్టర్ సీఈవోను రప్పించాలనే ప్రయత్నాల్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి ఉంది...
అయితే మరోవైపు ఎన్నికల నేపథ్యంలో వచ్చే సమాచారం పై ట్రయినింగ్ ఇచ్చేందుకు గుగూల్ సంస్థ నిర్ణయించింది..ఎలక్షన్ లో ఫేక్ వార్తల గురించి తీసుకోవాల్సిన చర్యలు మరియు వాటి నిర్ధారణకు చేపట్టాల్సిన చర్యలపై క్లాసులు నిర్వహించనుంది....