ఏప్రిల్ 26 లో విడుదల కానున్న శ్యామ్ సంగ్ ఫోల్డెడ్ ఫోన్లు...
స్మార్ట్
ఫోన్
రంగంలో
సంచలనాలకు
మారుపేరుగా
ఉన్న
శాంసంగ్
మడతపెట్టే
[ఫోల్డబుల్
]ఫోన్
ను
మార్కేట్లోకి
తీసుకురానుంది..గెలాక్సీ
ఫోల్డ్
పేరుతో
ఏప్రిల్
26న
ఫోల్డబుల్
ఫోన్
ను
మార్కేట్
లోకి
విడుదల
చేయనుంది.....మొత్తం
7.3
అంగుళాల
ఈ
ఫోన్
మడత
పెట్టినప్పుడు
4.6
ఇంచుల
డిస్
ప్లే
ఉంటుంది..దీంతో
దీన్ని
రెండు
రకాలుగా
వాడుకునే
అవకాశం
ఉంది..ఫోల్డింగ్
ను
ఓపెన్
చేసినపుడు
ట్యాబ్
గా
కూడా
దీన్ని
వాడుకోవచ్చు...కాగా
దీని
ధర
1980
డాలర్లుగా
ఉండనుంది...ఈనేపథ్యంలోనే
ఫోన్
ను
వాడేటప్పుడు
ఓకేసారి
మూడు
యాప్
లను
తెరుచుకోవచ్చని
కంపనీ
తెలిపింది...కాగా
ఈ
ఫోన్లో
మొత్తం
ఆరు
కెమెరాలు
ఉన్నాయి.
వెనుక
వైపు
16
మెగాపిక్సెల్తో
ఒక
కెమెరా,
12
మెగాపిక్సెల్తో
రెండు
కెమెరాలు.
ముందువైపు
మూడు
కెమెరాలుండగా..
ఫోన్ను
మడతబెడితే
రెండు
లోపలికి
వెళ్లిపోతాయి.
10
మెగాపిక్సెల్తో
సెల్ఫీ
కెమెరా
ఉంటుంది...12జీబీ
ర్యామ్
512జీబీ
ఇంటర్నల్
స్టోరేజ్
,
4,380
ఎంఏహెచ్
బ్యాటరీ
సామర్థ్యం
తో
ఫోన్
ఫీచర్స్
ఉన్నాయి...
ఇక దీంతోపాటు 5జీ స్మార్ట్ ఫోన్లను కూడ శాంసంగ్ అవిష్కరించింది...ఎస్ 10 సీరిస్ మొత్తం నాలుగు ఫోన్లును కూడ విడుదల చేసింది..కాగా ఇప్పటి వరకు ఎస్ 10, ఎస్ 10 5 జీ, ఎస్ 10 ఈ, ఎస్ 10 ప్లస్ ఇప్పటివరకు అవిష్కరించింది..వీటిల్లో ఎస్10, ఎస్10ఈ, ఎస్10 ప్లస్ విక్రయాలు మార్చి8 నుంచి మార్కెట్లోకి రానున్నాయి...ఈ ఫోన్లను యూరప్ లో కూ మే లో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తుంది..కాగా ఫోర్డబుల్ ఫోన్ తో పాటు కోత్తగా వచ్చిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఫ్రీగా అందించనుంది. శ్యామ్సంగ్ కంపనీ...
ఇక ఫోల్డబుల్ ఫోన్లను ఇతర కంపనీలు కూడ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి...