పెట్రోల్ బంక్ ల బంద్

దేశవ్యాప్తంగా పుల్వామా దాడిని ఖండిస్తూ అన్ని ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి..ప్రభుత్వ,ప్రవైటు రంగాలు ఇందులో పాల్గోంటున్నాయి..ఈనేపథ్యంలోనే పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తు ఏపిలో 20 నిమిషాల పాటు బంద్ పాటించనున్నారు...
ఈ రోజు [బుధవారం రాత్రి 7 గంటల కు ఈ బంద్ కొనసాగనుంది.... ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు ఈ విషయాన్నితెలిపారు..

petrol bandh tonight at 7pm in ap

జవాన్ల వీరమరణాలకు సంతాపంగా కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్, ఏపీఎఫ్‌పీటీ కలిసి జాతీయ స్థాయిలో తమ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు.
అందువల్ల ఆ 20 నిమిషాల్లో పెట్రోల్ కోసం ఎవరు బంకులకు వచ్చినా, అమ్మకాలు జరగవని ఆయన వివరించారు. ప్రజలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకొని... తమకు సహకరించాలని కోరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+