For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపీ ఫిజ్ దక్షీణాది రాష్ట్రాల అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగనున్నారు..

|

హైద్రాబాద్ ..ఆపీ ఫిజ్ దక్షీణాది రాష్ట్రాల అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్...కొనసాగనున్నారు...భారత ప్రూట్ డ్రింక్ కేటాగిరిలో 90 శాతం వాటా ఉన్న సంస్థ పార్లే అగ్రో ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది... ఆపీ ఫిజ్ కు జునియర్ ఎన్టీఆర్ దక్షిణాది రాష్ట్రాల కు క్యాంపైనర్ గా ఉండనున్నారు.కాగా ఈ సంస్థకు హిరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు..ఆయన కూడ జాతియ బ్రాండ్ అంబాసిడర్ గా కొనాసాగనున్నట్టు కంపనీ అధికారులు తెలిపారు..

దేశ వ్యాప్తంగా పార్లే అగ్రో ప్రూట్ డ్రింక్ లో 90 శాతం తన ఉత్పత్తులను కొనసాగిస్తోంది..కాగా సౌత్ ఇండియాలో పార్లే అగ్రో సంస్థ ఇటివల మైసూర్ లో తన ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసింది..కాగా హైద్రబాద్ , చెన్నై లో కూడ దాని ఉత్పత్తులను కొనసాగించనుంది..

Jr. NTR will be the brand ambassador for Appy Fizz for South India.

అయితే దక్షీణాది రాష్ట్రాల్లో తమ హిరోలు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగడం వల్ల తమ ఉత్పత్తులు మరింత ప్రాచుర్యం పోందుతాయని, దీంతో దేశంలో నెంబర్ వన్ కంపనీ గా మారుతుందనే అశాభావాన్ని వ్యక్తం చేశారు కంపనీ సిఎమ్డి నైదా చౌహన్ తెలిపారు...

నేను ఎప్పుడూ చురుగ్గా ఉండే ఫిజ్ ని అమితంగా ప్రేమిస్తాను, బ్రాండ్ యొక్క విజన్ మరియు ప్లాన్ లను చూసిన తరువాత, ఆ బ్రాండ్ యొక్క అంబాసిడర్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు...

English summary

ఆపీ ఫిజ్ దక్షీణాది రాష్ట్రాల అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగనున్నారు.. | Jr. NTR will be the brand ambassador for Appy Fizz for South India.

Indian beverage company Parle Agro has signed Tollywood star Nandamuri Taraka Rama Rao Jr., as the brand ambassador for Appy Fizz for South India. Jr. NTR will be seen as part of the new Appy Fizz campaign in the region, while Salman Khan will continue to be the national brand ambassador for Appy Fizz.
Story first published: Wednesday, February 20, 2019, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X