500 రుపాయలకే డిటిహెచ్..ట్రాయ్ కోత్త నిబంధనలు
డీటిహచ్ వినియోగదారులకు శుభవార్త...ఇక నుండి రు..500 వందలకే డిటిహెచ్ కనెక్షన్....ఆదేశాలు జారి చేసిన ట్రాయ్ కేబుల్ టీవీ కోత్త టారీఫ్ ల తర్వాత ట్రాయ్ డిజటల్ వినియోగదారులకు ఊరట కల్గించింది...డీటీఎచ్ సంస్థల అధిక వసూళ్లకు బ్రేకులు వేసింది...దీంతో అయిదు వందలకే డీటిహెచ్ ఇన్స్టాలేషన్ తో పాటు అక్టీవేషన్ చేయాలని పేర్కోంది....
కాగా గతంలో డిటిహెచ్ ఇన్ట్సాలేషన్ పేరుమీద 1200 నుండి 1500 వందలకు వసూలు చేశారు...దీనికితోడు కోత్త టారీఫ్ లో వినియోగదారులను బెంబెలెత్తిస్తున్నారు..ఈ నేపథ్యంలోనే డిటిహెచ్ సర్వీసు ప్రోవైడర్లకు నిబంధలు విధించింది..350 రుపాయలకే డీటీహెచ్ ఇన్స్టాలేషన్ కు 350 రుపాయలు,కాగా అక్టివేషన్ కు 150 రుపాయలను వసూలు చేయాలని చెప్పింది..అంతకంటే ఎక్కువ వసూలు చేయకూడదని స్పష్టం చేసింది..
ఇక సెట్ టాప్ బాక్స్ లోని కాని కేబుల్ లో కాని ఏదైన మరమ్మతులు ఉంటే పిర్యాదు చేసిన 72 గంటల్లో పరిష్కరించాలని తెలిపింది..అలా పరిష్కారం కానిచో ఎలాంటీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కోంది... ఇక మెకానిక్ ఇంటికి వచ్చి రిపేర్ చేస్తే 200 రుపాయలు చెల్లించాలని తెలిపింది..
మొత్తం మీద గత కోద్ది రోజులుగా కోత్త కేబుల టారీఫ్ ప్రచార మాధ్యమాల్లో వస్తున్న టారీఫ్ లపై సామాన్య,మధ్యతరగతి ప్రజలు ఆాందోళన వ్యక్తం చేస్తున్నారు..దీంతో కేబులు టీవీ ప్రసారాలు కూడా ప్రియం అయ్యాయనే అభిప్రాయంలో ఉన్నారు..కాగా ట్రాయ్ నిబంధనలు కోంత ఊరట కల్గించించాయి..