For Quick Alerts
For Daily Alerts
వివాదంలో మహేశ్ బాబు ఏఏంబి మల్టిప్లెక్స్
|
మహేశ్ బాబు నిర్మించిన ఏఎంబి మల్టిపెక్స్ కు జీఎస్టి అధికారులు నోటీసులు జారి చేశారు..ఏఎంబీ మల్టిపెక్స్ నిబంధనలు ఉల్లంఘించింటూ అరోపణలు వచ్చిన నేపథ్యంలో షోకాజ్ నోటిసులు జారి చేసినట్టు వారు తెలిపారు..కాగ ఇటివలే హైద్రబాద్ లోని గచ్చిబౌలి లో హిరో మహెశ్ బాబు అత్యాధునికంగా మల్టిపెక్స్ ను నిర్మించారు..అందులో పేద్ద ఎత్తున టికెట్ రేట్లు ఉన్నాయి...అయితే తాజాగా జనవరి నుండి 100 కు పైగా టికెట్ ఉన్న థియెటర్లలో జీఎస్టీ రేటును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది..
అయితే ఏఎంబీ సినిమా తగ్గించిన ధరలు అమలు చేయకుండా అక్రమంగా ప్రేక్షకుల నుంచి 30 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి..దీంతో థియేటర్ పై కేసు నమోదు చేసి, నోటీసులు జారి చేసినట్టు సమాచారం
Comments
English summary