ఫుడ్ అర్డర్ చెన్నైలో వచ్చేది రాజస్థాన్ నుండి...
ప్రస్థుత రోజుల్లో స్విగ్గి గురించి తెలియని వారు ఉండరు..ఫుడ్ సప్లై అంత్యంత వేగంగా ,,అతి ఎక్కువ డిస్కౌంట్ లో హోరెత్తిస్తుంది.. గూగుల్ మ్యాప్ ద్వార ఇంటిముందుకే తన సర్వీసును అందిస్తుంది..దీంతొ అతి తక్కువ కాలంలో ఇతర ఫుడ్ అప్ లను కాదని పాపులర్ అయింది...అయితే ఇందులో కోత్తేముంది అనుకుంటున్నారా...ఇక్కడే ఉంది ట్విస్ట్....
సాధరణంగా ఫడ్ అర్డర్ సుమారు నాలుగు అయిదు కిలోమిటర్ల మేర వినియోగదారులు అర్డర్ చేస్తారు..అప్పుడు వారు ఇచ్చిన అడ్రస్ కి చేర్చాలి..ఒక వేళ ఏదైన అలస్యం అయితే దానికి చింతిస్తున్నట్టు వెంటవెంటనే మనకు మెస్సేజ్ లు వస్తాయి..డెలివరి కి సంబంధించిన మెస్సెజ్ మనకు చేరుతాయి. ..అయితే ఇక్కడ ఓ వింత సంఘటన జరిగింది..
చెన్నై కి చెందిన బార్గవ్ రాజన్ అనే వినియోగదారుడు దగ్గర్లోని హోటల్ ఫుడ్ ను అర్డర్ చేశాడు....అది పన్నేండు నిమిషాల్లో మీకు వస్తుందంటూ మెస్సెజ్ వచ్చింది..కాని . విశేషం ఏమిటంటే ఫుడ్ అర్డర్ చెన్నైలో ఇస్తే అది రాజస్థాన్ లో హోటల్ లో బుక్ అయింది..అక్కడి నుండి వస్తున్నట్టు రూట్ మ్యాప్ కనిపించింది.. .దీంతో ఇది గమనించిన భార్గవ్ స్క్రీన్ షాట్ తీసి విషయాన్ని స్విగ్గికి తెలియచేశాడు..స్విగ్గి నిర్వాకం పై సెటైర్లు వేస్తూ...12 నిమిషాల్లో రాజస్థాన్ నుండి చెన్నై వస్తూందా అంటూ అమ ఏమి డ్రైవింగ్ ట్వీట్ చేశాడు....దీన్ని గమనించిన స్విగ్గి సంస్థ ఈ విషయాన్ని తెలిపినందు ధన్యావాదాలు అంటూ దీన్ని సీరియస్ తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపింది...
సో అప్పుడప్పుడు ఆన్ అర్డర్ లో ఇలాంటీ సంఘటనలు కూడ జరుగుతాయి మరి . దీంతో అర్డర్ ఇచ్చిన వినియోగదారుడు అది ఎక్కడి నుండి ఎక్కడి వస్తుందో ఓ నజర్ కూడ వేయాలి ఇకనుండి...