బీఎస్ ఎన్ ఎల్ ను మూసివేస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ రావు ...కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతాట తమ సేవలు విస్తరించేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు సుమారు 120 కోట్ల రుపాయలతో ఈ అధునికరణపనులు చేపట్టామని అన్నారు..ఇప్పటికే ఏపిలో 54 పట్టణాల్లో 4జీ సేవలు అందిస్తున్నామని చెప్పారు..ఇది రాష్ట్రమంతట అందిస్తామని అన్నారు...