వరుసగా మూడవరోజు ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు ఢిల్లీ లో 14 పైసలు పెరిగి రూ.70.60 రూపాయలకు చేరుకుంది
న్యూఢిల్లీ: వరుసగా మూడవరోజు ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు ఢిల్లీ లో 14 పైసలు పెరిగి రూ.70.60 రూపాయలకు చేరుకుంది నిన్నటి ధర రూ.70.46 రూపాయలు.అదేవిదంగా ముంబై లో పెట్రోల్ పై 13 పైసలు పెరిగి రూ.76.23 రూపాయలకు చేరింది.నిన్నటి ధర రూ.76.10 రూపాయలు.

ఇతర నగరాలు కోల్కతా, చెన్నైలలో పెట్రోలు పై 14 పైసలు పెరిగి రూ.72.71 రూపాయలు మరియు రూ.73.28 రూపాయల వద్ద నిలిచింది. శుక్రవారం పెట్రోల్ ధరలు 72.57 రూపాయలకు, 73.14 రూపాయలుగా ఉన్నాయి. గురుగ్రమ్, నోయిడా లో పెట్రోలు ధరలు 9 పైసలు, 11 పైసలు పెరిగి 71.30 రూపాయలు,రూ.70.35 రూపాయలకు చేరింది. శుక్రవారం గురుగ్రం మరియు నోయిడాలో పెట్రోల్ ధరలు రూ .71.21 మరియు రూ.70 .24 రూపాయలు.
డీజిల్ ధరలు మెట్రో నగరాల్లో కూడా ఇలాంటి పెరుగుదల కనిపించింది. శనివారం ఫిబ్రవరి 16, 2019 నాటికి న్యూఢిల్లీలో డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ.65.86 రూపాయలకు చేరింది. ముంబయి, కోల్కతా, చెన్నైలలో డీజిల్ ధర 14 పైసలు,13 పైసలు,13 పైసలు పెరిగింది. శనివారం, ఫిబ్రవరి 16, 2019 న రూ .69.97, రూ. 67.64 మరియు రూ .69.57 లు చొప్పున ధరలు నమోదయ్యాయి.శుక్రవారం ముంబయి, కోల్కతా, చెన్నైలలో లీటరుకు రూ .68.83, రూ. 67.51 మరియు రూ .69.44 చొప్పున రిటైలింగ్ అయ్యాయి.
శనివారం నోయిడా లో డీజిల్ దరల పై 19 పైసలు పెరిగి రూ.65.03 రూపాయలకు పెరిగింది. గురుగ్రమ్ లో డీజిల్ ధరలు 8 పైసలు తగ్గి రూ.65.30 రూపాయలకు చేరింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications